గవర్నర్ ను కలిసిన జగన్..సంచలన వ్యాఖ్యలు

225
jagan
- Advertisement -

టీడీపీపై, సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. ఈరోజు ఉదయం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు జగన్.అనంతంర జగన్ మీడియాతో మాట్లాడుతూ..  శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారన్నారు.

- Advertisement -