మొక్కలు నాటిన దేవులపల్లి శ్రీనివాస్

361
Devlapalli Srinivas
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అపూర్వ స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఐఏఎస్ హరీస్ విసిరిన సవాల్ ను స్వీకరించి మొక్కలు నాటారు Wells Fargo vice president దేవులపల్లి శ్రీనివాస్.

అనంతరం మరో ముగ్గురికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. 1) రేఖా శ్రీనివాస్ (Exicutive Director of United way of Hyderabad) 2)సంజూలా భాయ్ (Wells Fargo CSR Head Bangalore) 3) మధు (bussiness Man) లకు సవాల్ విసిరారు. ఈసందర్భగా దేవులపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌ కుమార్ కు అభినందనలు తెలిపారు.

- Advertisement -