మాస్కులు పంపిణీచేసిన వెంకటేశ్వర్ రెడ్డి..

262
venkateshwar reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తన స్వగ్రామం అల్లీపురం (సీ.సీ కుంట మండలం) లో 500 ల ఫేస్ మాస్క్ లు పంపిణీ చేశారు. గ్రామ యువకులకు, క్రీడాకారులకు, ప్రజలకు, మహిళలకు మాస్కులతో పాటు హ్యాండ్ సానిటైజర్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కరోనా వ్యాధి నిర్మూలన కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రఘువర్దన్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -