వినోద్‌ కుమార్‌ని కలిసిన వర్రె వెంకటేశ్వర్లు….

787
mp vinod
- Advertisement -

ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా నియమితులైన బోయిన పల్లి వినోద్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచార కమిషన్ మాజీ ప్రధాన కమిషనర్ డా. వర్రె వెంకటేశ్వర్లు…ఇవాళ వినోద్‌ కుమార్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. వినోద్‌కు శాలువ కప్పి,స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు వినోద్‌.

vinod

ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు వినోద్‌. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన వినోద్… టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచారు. 2004లో,2008లో హన్మకొండ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.

వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడంతో కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -