ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన మంత్రి కేటీఆర్

469
ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి కేటీఆర్. ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు.

- Advertisement -