శ్రీహిత కుటుంబానికి అండగా ఉంటాంః కేటీఆర్

385
Ktr Srihithaa
- Advertisement -

హన్మకొండలో 9నెలల పాప శ్రీహిత పై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసందర్భంగా శ్రీహిత తల్లి తండ్రులకు అండగా ఉంటామని హామి ఇచ్చారు.

శ్రీహిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ పరామార్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీతో వినయ్‌ భాస్కర్‌ ఫోన్లో మాట్లాడించారు. శ్రీహిత తల్లితండ్రులకు మహమూద్ అలీ ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

- Advertisement -