8వ రౌండ్.. 17వేల ఆధిక్యంలో సైదిరెడ్డి

300
padmavathi-saidireddy-shanampudi-jpg
- Advertisement -

హుజుర్ నగర్ లో కారు జోరు చూపిస్తోంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఒక్క రౌండ్ లో కూడా టీఆర్ఎస్ కు లీడ్ ఇవ్వలేక పోయింది కాంగ్రెస్. ఇక7వ రౌండ్ కూడా పూర్తైంది. ప్రస్తుతం8వరౌండ్ పూర్తయే సరికి 17వేల ఆధిక్యంలో ఉంది.

తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్‌లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్‌లో 6,777 ఓట్ల ఆధిక్యంతో సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లొ 9500 లీడ్ లో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్ధి శానంసూడి సైదిరెడ్డి.

7వ రౌండ్ పూర్తయ్యే సరికి 14వేల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 8వ రౌండ్ పూర్తయ్యే సరికి 17వేల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది ఫలితం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య వెలువడనుంది.

- Advertisement -