నిర్మలా సీతారామన్‌ని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు..

386
niramala
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. జీఎస్టీ బకాయిలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో నామా నాగేశ్వరరావు,మాలోత్ కవిత,పసునూరి దయాకర్,బీబీ పాటిల్,పి రాములు,రంజిత్ రెడ్డి,బండా ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.

ఇటీవలె కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్రం నుండి 29,891 కోట్ల నిధులు రావాల్సి ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

TRS MPs meets Union Minister Nirmala Sitaraman. TRS MPs meets Union Minister Nirmala Sitaraman. TRS MPs meets Union Minister Nirmala Sitaraman.

trs

- Advertisement -