టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు నెల జీతం ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

319
Ktr With Mlas
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం ఖర్చులకు తమ నెల జీతాలకు విరాళంగా ఇస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. ఈసందర్భంగా ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తమ నెల జీతాన్ని చెక్కు రూపంలో అందజేశారు.

Mla Navenn Ktr

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్ లు కేటీఆర్ కు చెక్కులు అందజేశారు. పార్టీ జిల్లా ల నిర్మాణం కోసం పార్టీ ప్రజా ప్రతినిధులు విరాళాలు ఇవ్వడం పట్ల కేటీఆర్ వారిని అభినందించారు.

టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలకు ఈనెల 27న 29జిల్లాలలో శంకుస్ధాపన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కార్యాలయాలకు మొత్తం రూ.19కోట్ల పార్టీ ఫండ్ ను కేటాయించారు.

- Advertisement -