3 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి..కేటీఆర్‌ అభినందనలు

443
ktr fish
- Advertisement -

చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మత్య్స శాఖ అధికారులతో పాటు చేపల పెంపకం దారులను అభినందించారు.

చేపల ఉత్పత్తి రంగానికి కాళేశ్వరం,పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

- Advertisement -