మొక్కలు నాటిన టీసీఎస్ వైస్‌ప్రెసిడెంట్ రాజన్న..

440
green challenge
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ Each one plant one పిలుపు మరియు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన TCS వైఎస్ ప్రెసిడెంట్ రాజన్న నేడు గచ్చిబౌలి లోనిTCS కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈ సందర్భంగా మరొక ఆరుగురిని మొక్కలు నాటాలని ఆయన కోరారు.

1.వనిత దట్ల, 2.ఇన్ఫోసిస్‌ నర్పింహారావు, 3.రాజు సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌, 4.ప్రొ రామారావు బొల్లు, నిట్‌ వరంగల్ డైరెక్టర్‌, 5మురళీ బొల్లు, హెచ్‌వైఎస్‌ఈఏ అండ్‌ జెన్‌ కో సీఈఓ, 6.విష్ణు రాజు శ్నీ విష్ణు ఎడ్యూకేషన్‌ సొసైటీ చైర్మన్‌

- Advertisement -