- Advertisement -
తెలంగాణ నెం1 న్యూస్ ఛానెల్ టీ న్యూస్ స్ధాపించి విజయవంతంగా 9సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ యాస, భాష ను కళ్లకు కట్టేటట్టు చూపియడంతో పాటు తెలంగాణ పల్లె ప్రజలు ఎక్కువగా వీక్షిస్తున్న ఛానెల్ టీన్యూస్. తాజాగా హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ లో టీ న్యూస్ 9వ సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
ఈకార్యక్రమానికి ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా సంస్ధ ఉద్యోగులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. తొమ్మిది సంవత్సరాలుగా విజయవంతంగా ఛానెల్ ను నడిపిస్తున్నందుకు సిబ్బందికి శుభాకాంక్షాలు తెలిపారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.
- Advertisement -