సుచిరిండియా 2020… మెగా మార్కెటింగ్ అవార్డ్స్

378
suchirindia
- Advertisement -

సూ చిర్స్ టెంపెస్ట్ 2020 మెగా మార్కెటింగ్ అవార్డ్స్ ఆదివారం రాత్రి హైటెక్స్ దగ్గర్లోని స్మార్ట్ లాంచ్ లో ఘనంగా ఫ్యాషన్ షో మరియు డాన్సులతో సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీనటి పాయల్ రాజ్ పుత్ మరియు యాంకర్ అనసూయ పాల్గొన్నారు

సుచిరిండియా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ అవార్డు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ లో నైపుణ్యం సాధించిన వారికి బహుమతులు అందజేస్తూ ప్రోత్సహిస్తూ వారిలాగే అందరూ ప్రతిభను చాటాలని ఈ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్నామని సౌత్ ఇండియా కంపెనీ సీఈవో లయన్ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా మార్కింగ్ సిబ్బంది వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు.

- Advertisement -