భద్రాద్రి పర్యటనలో స్మితా సభర్వాల్..

461
smitha
- Advertisement -

నేడు భద్రాద్రి జిల్లా అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి మండలాలో సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్ పర్యటించారు. ఇందులో భాగంగా ఆమె సీఎంవో అధికారుల బృందం కలిసి సీతారామ లిప్టు ఇరిగెషన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించార.

అలాగే దుమ్ముగూడెం గ్రావిటీ కాలువ, బీజీ కొత్తూరు దగ్గర పంపు హౌస్ నిర్మాణం, కిన్నెర సాని దగ్గర అడిక్విట్ పనులు పరిశీలించారు స్మితా సభర్వాల్. మొత్తం సీతారామ ఆరు(6) ప్యాకేజీలలో పనులను పరిశీలించి సమీక్షించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతోనూ ఆమె సమీక్ష  సమావేశం నిర్వహించారు.

- Advertisement -