గాయంతో ధావన్ ఔట్..

285
dawan
- Advertisement -

న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది.గాయం కారణంగా కీవిస్ టూర్ కు దూరమయ్యాడు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్. ఆసీస్‌తో మూడో వన్డే సందర్భంగా ధావన్ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత దృష్ట్యా వెంటనే ఎక్స్‌రే తీయించుకున్న ధావన్‌ మ్యాచ్‌ అనంతరం మైదానంలో ఎడమచేతికి కట్టుతోనే కనిపించాడు.

తాజాగా ధావన్ ఇంకా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో టూర్‌కు ఎంపిక చేయలేదు. కివీస్‌ పర్యటనలో భారత్‌ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌ నెగ్గి జోరుమీదున్న కోహ్లీ సేన కీవిస్‌ను కూడా మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతోంది.

- Advertisement -