పల్లె ప్రగతికి రూ.64 కోట్లు రిలీజ్

449
kcr
- Advertisement -

30 రోజుల ప్రణాళికలో భాగంగా పల్లెల రూపు రేఖలను మార్చే బృహత్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా సత్వర సమస్యల పరిష్కారానికి రూ 64 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఒక్కో జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు నిధులు విడుదల చేయగా…..సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

- Advertisement -