ఎక్సలెన్స్ కాంట్రిబ్యూషన్ అవార్డు అందుకున్న రోనాల్డ్ రోస్

320
delhi
- Advertisement -

ఢిల్లీ వినయ్ మార్గ్ సివిల్ సర్వీస్ ఇనిస్టిట్యూట్ ఫంక్షన్ హాల్ లో గవర్నమెంట్ ఫైల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 7th గవర్నెన్స్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.

కేంద్ర మంత్రి గడ్కరీ చేతులు మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ అవార్డు అందుకున్నారు.

 

- Advertisement -