- Advertisement -
రాజ్యసభ సభ్యులు సంతోష్ చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బార్ అసోషియేషన్ కార్యదర్శి శాయిరెడ్డి ,బార్ కౌన్సిల్ మెంబర్లు మధుసూదన్ ,బార్గవ్ పులిగారి గోవర్ధన్ రెడ్ది ,కొంతం గోవర్ధన్ రెడ్డి ,ఉపేందర్ శ్రీధర్ రెడ్డి ,కొమరయ్య .కృష్ట .నిషికాంత్ శర్మ తదితరులు పాల్గోన్నారు.
- Advertisement -