మొక్కలు నాటిన రామగుండం మున్సిపల్ కమిషనర్

330
Green Challegne
- Advertisement -

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బి. శ్రీనివాస్ . తన కార్యాలయంలో ఆవరణలో మూడు మొక్కలు నాటారు. మొక్కలు నాటిన అనంతరం మరో ముగ్గురు మున్సిపల్ కమిషనర్ కు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.

మున్సిపల్ కమిషనర్ లైన శ్రీమతి వాణి నాగారం కమిషనర్ , మారుతీ ప్రసాద్ అదిలాబాద్ పురపాలక సంఘ కమిషనర్ , వెంకట్ నారాయణ క్యాతంపల్లి మున్సిపల్ కమిషనర్ లకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జి స్వరూపారాణి కమిషనర్ తో పాటు, జి. వెంకటేశ్వరరావు మేనేజర్, బి మధు టెక్నికల్ ఆఫీసర్, సునీల్ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్, మరియు నాగరాజు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తో పాటుగా ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -