దుర్గమాత నిమజ్జనంలో అపశృతి..10మంది మృతి

312
Durgamma-vedukalu
- Advertisement -

రాజస్ధాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో దారుణం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేస్తుండగా 10మంది యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురి మృతదేహాలు బయటపడినట్లు ధోల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రాకేశ్‌ జైశ్వల్‌ తెలిపారు.మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీసేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

- Advertisement -