తెలంగాణలో జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ వివరాలు..

249
evms
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు సతాయించినా ఆ తర్వాత సర్దుకుపోయాయి. ఉదయం నుంచే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. తెలంగాణలో ఇప్పటి వరకూ 48.95%
పోలింగ్ నమోదైంది. జిల్లాల వారిగా మధ్యాహ్నం 3గంటల వరకూ జరిగిన పోలింగ్ శాతం ఇలా ఉంది.

ఆదిలాబాద్;57.04%

పెద్దపల్లి:54.83%

కరీంనగర్;58.01%

నిజమాబాద్;45.29%

జహీరాబాద్;63.39%

మెదక్; 62.50%

మల్కాజిగిరి;36.39

సికింద్రాబాద్;30.02%

హైదరాబాద్:27.79%

చేవెళ్ళ;40.45%

మహబూబ్నగర్;56%

నాగర్ కర్నూల్;51.5%

నల్గొండ;57.41%

భువనగిరి;58.21%

వరంగల్;51.50%

మహబూబాబాద్;55.24%

ఖమ్మం:54.80%

మొత్తం పోలింగ్ శాతం: 48.95%…

- Advertisement -