ప్రజలకు ప్రధాని మోదీ వీడియో సందేశం..

355
- Advertisement -

రేపు ఉదయం 9 గంటలకు నా తోటి భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటాను అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్లర్‌ ద్వారా తెలిపారు. దేశ ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడిన‌ ఆ వీడియోను రేపు విడుద‌ల చేయ‌నున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈరోజు అన్ని రాష్ట్రాలముఖ్యమంత్రుల‌తో ప్రధాని వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ కాన్ఫరెన్స్‌లో క‌రోనాను అరికట్టేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌ను ఆదేశించారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత చోటుచేసుకోబోయే ప‌రిణామాల గురించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆలోచించాల‌న్నారు.

pm

- Advertisement -