భారత్ లో 6కు చేరిన కరోనా మృతుల సంఖ్య

331
corona test labs
- Advertisement -

కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తుంది. కరోనా ను తరిమికొట్టేందుకు ఇవాళ ఇండియాలో జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అందరూ ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తాజాగా కరోనా వ్యాధి సోకి మరో వ్యక్తి మరణించారు.

పాట్నాలోని 38ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీంతో భారత్ లో కరోనా మృతుల సంఖ్య 6కు చేరుకుంది. కాగా బిహార్ తొలి కరోనా కేసు నమోదైంది. దేశ వ్యాప్తంగా 341మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -