కేటీఆర్ ను కలిసిన నిర్మల్ జెడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మీ

311
Nirmal Zp
- Advertisement -

నూతనంగా ఎన్నికైన నిర్మల్ జెడ్పి చైర్ పర్సన్ కె. విజయలక్ష్మీ, వైస్ చైర్ ప‌ర్స‌న్ సాగ‌ర‌బాయి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు.

Nirmal Zp Chairmen

ప్రజలకు సేవ చేయాలని వారికి సూచించారు కేటీఆర్. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి వారు కేటీఆర్ ను కలిశారు. వారితో పాటు ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు శ్రీహ‌రి రావు, రాంకిష‌న్ రెడ్డి కో ఆఫ్టన్ సభ్యులు సుభాష్‌ రావు, రఫీక్ అహ్మద్ పలువురు ఉన్నారు.

- Advertisement -