రాజ్‌భవన్‌లో ఎట్‌హోం.. హాజరైన ఎంపీ సంతోష్..

509
mp santhosh
- Advertisement -

ఈ రోజు 71 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ అధికారిక నిలయం రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అతిథులకు తేనీటి విందు ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు.. శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రైతు సమన్వయ కమిటీ చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితర ప్రముఖులు హాజరైయ్యారు.

- Advertisement -