రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ సంతోష్ కుమార్

541
mp Santhosh Kumar
- Advertisement -

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

mp Santhosh Kumar

ఈ నెల 20న రాష్ట్రపతి కోవింద్ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం తిరిగి ఢిల్లీ వెళ్లనుండటంతో ఈరోజు ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -