జగన్ కు శుభాకాంక్షాలు తెలిపిన ఎంపీ సంతోష్ కుమార్

359
Mp Santhosh Kumar
- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదుందుభీ మోగిస్తున్నారు. 150సీట్ల వరకూ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు , టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్. జగన్ తో కలిసిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

- Advertisement -