లాక్ డౌన్‌పై మంత్రి తలసాని సమీక్ష..

399
Minister Talasani Srinivas Yadav
- Advertisement -

తెలంగాణలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 45కు చేరిన విషయం తెలిపిందే. ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ, నివారణకు సంబంధించి చర్యలు తీసుకుంటుంది. ఈరోజు లాక్ డౌన్‌పై సికింద్రాబాద్ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జి.హెచ్.ఎం.సి రెవిన్యూ , పోలీస్,ఆరోగ్య శాఖ అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు అరుణ శ్రీనివాస్ గౌడ్, కుర్మ హేమలత, ఆకుల రూప, ఉప్పల తరుణి నాయి తదితరులు పాల్గొన్నారు.

talasani

- Advertisement -