జర్మనీ – నెదర్లాండ్ పర్యటనలో మంత్రి సింగిరెడ్డి బృందం

394
Niranjan Reddy
- Advertisement -

ఇండో జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా జర్మనీ – నెదర్లాండ్ దేశాల పర్యటనలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందం బిజీగా ఉంది. పర్యటనలో భాగంగా అక్కడ పరిశీలించిన పలు అంశాలపై తయారుచేసిన నివేదికను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి గారు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారు, ఉద్యాన శాఖ కమీషనర్ వెంకట్రాంరెడ్డి గారు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ కేశవులు గారు, ఇండో – జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎక్ హార్డ్ స్క్రూడర్, అంతర్జాతీయ విత్తన నిపుణులు, ఇండో – జర్మన్ సీడ్ సెక్టార్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ సభ్యులు డాక్టర్ ఎల్మార్ వెస్మాన్ లు పాల్గొన్నారు.

- Advertisement -