స్వీయ నిర్బంధంలో మంత్రి నిరంజన్ రెడ్డి..

235
Minister Niranjan Reddy
- Advertisement -

వనపర్తి జిల్లా పాన్ గల్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో జనతా కర్ఫ్యూ పాటిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేశవ్యాప్తంగా అమలవుతున్న జనతా కర్ఫ్యూ లో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం…ఎక్కడి వాళ్ళం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉన్నామని ఆయన తెలిపారు.

Niranjan Reddy

ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు అందుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తూచా తప్పకుండా పాటించి మనల్ని మనం కాపాడుకుందాం అని మంత్రి ప్రజలకు సూచించారు.

- Advertisement -