మొయినాబాద్‌లో భాస్కర్‌ ఆస్పత్రిని సందర్శించి కేటీఆర్‌..

205
minister ktr
- Advertisement -

రాష్ట్రంలో వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగితే ఆలస్యం కాకుండా చికిత్స అందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా గచ్చిబౌలీలోని స్పోర్ట్స్‌ సెంటర్‌ను అలాగే మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిని కరోనా భాదితుల కోసం సిద్ధం చేస్తున్నారు.

ktr

ఇవాళ మంత్రులు కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌, వైద్యాధికారులు మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిని సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని అన్ని వార్డులను మంత్రి కేటీఆర్‌ తనిఖీ చేశారు. అంతకు ముందు గచ్చిబౌలీలోనీ స్పోర్ట్స్‌ టవర్‌లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను మంత్రులు సందర్శించారు.

- Advertisement -