మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల మంత్రి కొప్పుల సంతాపం..

706
minister koppula
- Advertisement -

మేడారం మాజీ శాసనసభ్యులు మాలం మల్లేశం మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మాలం మల్లేష్ పేద ప్రజలకు ఎనలేని సేవలు చేశారని వారికి ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి వ్యక్తం చేశారు.

- Advertisement -