సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

376
Harish Rao In Gajwel
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పరిశీలించనున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. , సీఎం పర్యటన సందర్భంగా తీసుకునే ఏర్పాట్లపై ఆర్థికమంత్రి హరీష్‌రావు సమీక్షించారు.

గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌, ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, మహతి ఆడిటోరియం హాల్‌ను మంత్రి సాయంత్రం జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావుతో పాటు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌, జేసీ పద్మాకర్‌, డీఆర్‌ఓ, అటవి అభివృద్ది సంస్ధ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -