రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి హరీష్‌

291
Harish Rao
- Advertisement -

నేడు మంత్రి హరీష్‌ రావు మెదక్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా నర్సాపూర్ పట్టణ శివారులోని రామరావు చెరువు పూడిక పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..మెదక్ జిల్లా వ్యాప్తంగా 205 వరి ధాన్యం కేంద్రంలో లక్ష 76వేల 700 క్వింటాల్ల 324 కోట్ల ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసామన్నారు.రైతులకు 25000 లోపు ఉన్నవాళ్లకు రైతు రుణమాఫీ నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి.ధాన్యం కొనుగోలు విజయవంతం చేసినందుకు ఐకేపీ, పీఏసీఎస్‌ వారిని మంత్రి హరీష్ రావు అభినందించారు.

- Advertisement -