వ‌రంగ‌ల్ అధికారుల‌తో ఎర్ర‌బెల్లి రివ్యూ..

279
errabelli
- Advertisement -

క‌రోనా వైర‌స్ నిర్మూల‌న పై వ‌రంగ‌ల్ లో అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌పై ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు, సూచ‌న‌లు, ప్ర‌జ‌లు అచ‌రిస్తున్న వైనాన్ని, అధికారుల ప‌నితీరుని అడిగి తెలుసుకున్నారు.

పూర్వ వ‌రంగ‌ల్ జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, జ‌రుగుతున్న చికిత్స‌లు, అందుబాటులో ఉన్న బెడ్లు త‌దిత‌ర అంశాల‌ను ఆరా తీశారు.

వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో జ‌రిగిన ఈ భేటీలో వ‌రంగ‌ల్ అర్బ‌న్, రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్లు రాజీవ్ గాంధీ హ‌న్మంతు, హరిత‌, వరంగల్ మహ నగర కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతీ,
వైద్య‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -