ఢిల్లీలో మంత్రి ఎర్రబెల్లికి ఘనస్వాగతం

741
errabelli dayakarrao
- Advertisement -

ఢిల్లీలో పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఘనస్వాగతం లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ చేరుకున్న ఎర్రబెల్లికి ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్ ఘనస్వగతం పలికారు.

ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా ”స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2019 అవార్డు”కు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. న్యూఢిల్లీ చాణక్యపురిలోని ప్రవాసి భారతీయ కేంద్రలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అవార్డును అందుకుంటారు.

Telangana minister errabelli dayakarrao reaches Delhi for telangana swachh survekshan errabelli dayakarrao reaches Delhi for telangana swachh survekshan …

- Advertisement -