సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం: కేటీఆర్

284
ktr
- Advertisement -

గూగుల్ ఫోటోస్‌ను గుర్తు చేసుకుంటూ ఆ మెమోరీస్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మంత్రి కేటీఆర్. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 2015, మే 18న తాను సియాటెల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను సియాటెల్ లో ఉన్నానని గూగుల్ ఫొటోస్ గుర్తు చేసింది అని ట్వీట్ చేశారు.

- Advertisement -