- Advertisement -
గూగుల్ ఫోటోస్ను గుర్తు చేసుకుంటూ ఆ మెమోరీస్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మంత్రి కేటీఆర్. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం 2015, మే 18న తాను సియాటెల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను సియాటెల్ లో ఉన్నానని గూగుల్ ఫొటోస్ గుర్తు చేసింది అని ట్వీట్ చేశారు.
Just to rub it in I guess 😀, Google photos is reminding me that I was in Seattle on this day five years ago#LockDownWoes#CoronaTimes pic.twitter.com/iwhA3U65AL
— KTR (@KTRTRS) May 18, 2020
- Advertisement -