గిలాఫ్ కు పూజలు చేసిన సీఎం కేసీఆర్

424
kcr
- Advertisement -

అజ్మీర్ దర్గా ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం తరపున సమర్పించే గిలాఫ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పయనమైంది. వక్ఫ్ బోర్డు ప్రతినిధులు, ముస్లిం మత పెద్దల సమక్షంలో సీఎం కేసీఆర్ గిలాఫ్ కు పూజాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హోమంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మైనారిటీ కమిషన్ చైర్మన్ ఖమృద్దీన్ ఖాద్రి, మక్కా మసీదు ఇమామ్ హఫీజ్ మహ్మద్ ఉస్మాన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫజీయుద్దిన్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -