ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ -జగన్‌ సమావేశం

288
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. విభజన సమస్యలు,గోదావరి జలాల తరలింపు,తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

kcr

దీంతో పాటు విభజన చట్టంలోని తొమ్మిది,పదో షెడ్యూల్ సంస్థల విభజన,ఇతర పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆర్టీసీ విభజన,ఆస్తులు,అప్పులు,ఉద్యోగుల బదలాయింపుపై చర్చించే అవకాశం ఉంది. గత సమావేశాల్లో భేటీ అయి చర్చకు వచ్చిన అంశాల్లో పురోగతిపై చర్చించే అవకాశం ఉంది.

kcr

- Advertisement -