శివరాత్రి ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం..

572
kcr
- Advertisement -

ఈ నెల 21న వేములవాడ రాజరాజేశ్వరీ దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శివరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును హాజరుకావాలని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు.

cm kcr

ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆలయ ఈవో, పూజారులు పాల్గొన్నారు.

- Advertisement -