పత్రికా కథనానికి స్పందించిన మాజీఎంపీ కవిత..

341
k kavitha
- Advertisement -

కరోనా వైరస్‌తో లాక్ డౌన్‌ నెలకొనగా ఎవరు పస్తులు ఉండకూడదన్న ఆదేశంతో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, మాజీఎంపీ కవిత ట్విట్టర్ ద్వారా లేదా తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు.

తాజాగా బుజ్జగించ నాన్న లేడు…లాలించగా అమ్మరాదు అనే శీర్షికన ఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించారు కవిత. చిన్న పిల్లల సమస్యను పరిష్కరించి వారిని ఆదుకోవాలని స్ధానిక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కు సూచించారు.

kavitha

- Advertisement -