ఐపీఎల్ 2020..చెన్నైకి రూ. 200 కోట్ల నష్టం!

273
dhoni
- Advertisement -

కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ 2020పై నీలినీడలు కమ్ముకున్నసంగతి తెలిసిందే. మార్చి 29 నుండి జరగాల్సిన ఈ టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన టోర్నీ జరిగేది అనుమానమే. ఈ నేపథ్యంలో ప్రాంఛైజీలు భారీ నష్టాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఐపీఎల్ ఆల్ టైమ్ ఫేవరెట్ జట్టైన చెన్నై దాదాపుగా రూ. 200 కోట్లు నష్టపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ విలువ రూ. 1000 కోట్లు ఉండగా ఇది అనూహ్యంగా రూ. 800 కోట్లకి పడిపోయింది.

12ఏళ్ల చరిత్ర కలిగిన ఐపీఎల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లోనూ కనీసం ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మూడు సార్లు టైటిల్ విజేత కూడా.

- Advertisement -