పి ఎస్ కృష్ణన్ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సతాపం..

512
kcr
- Advertisement -

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి ఎస్ కృష్ణన్ (86) ఈ రోజు ఉదయం ఢిల్లీలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల దేశ వ్యాప్తంగా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పి ఎస్ కృష్ణన్ మృతి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమ విధానాల రూప కల్పనలో కృష్ణన్ ఎనలేని కృషి చేశారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ సానుభూతి తెలిపారు.

- Advertisement -