వారాసిగూడ ఉర్సు ఊరేగింపులో ప్రమాదం..ఇద్దరు మృతి

321
ursu
- Advertisement -

సికింద్రాబాద్ వారాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. వారాసి గూడ ఉర్సు ఊరేగింపులో డ్యాన్స్‌ జనం మీదకు టాటా ఏసీ వాహనం జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.డ్రైవర్ డ్యాన్స్ చేస్తుండగా బాలుడు వాహనాన్ని నడిపినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.

- Advertisement -