సిద్దిపేట జిల్లాలో ఘనంగా పట్టణప్రగతి..

353
harish rao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. దుబ్బాకలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పట్టణ ప్రగతిని ప్రారంభించారు. హుస్నాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్ ప్రారంభించగా గజ్వెల్ లో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పల్లె ప్రగతిని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు..

సిద్ధిపేట లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి లు పల్లె ప్రగతిని ప్రారంభించాగా… చేర్యాలలో ఎమ్మెల్సీ, విప్ బోడకుంట వెంకటేశ్వర్లు ,మున్సిపల్ చైర్మన్ తో కలసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- Advertisement -