నందిమేడారం పంప్‌హౌస్‌ని పరిశీలించిన గవర్నర్

408
tamilisai
- Advertisement -

మూడు రోజుల పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్ హౌస్ ను సందర్శించారు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ దంపతులు. క్షేత్రస్ధాయిలో పంప్‌హౌస్‌ని పరిశీలించిన గవర్నర్ డెలివరీ సిస్టంను పరిశీలించారు.

అనంతరం పెద్దపల్లి జిల్లా కాసుల పల్లి గ్రామన్ని సందర్శించారు. కాసులపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దిన గ్రామస్థులకు అభినందనలు తెలిపారు.

governor tamilisai soundararajan visits Nandimedaram Pumphouse…. governor tamilisai soundararajan visits Nandimedaram Pumphouse

governor

- Advertisement -