ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం

454
modi
- Advertisement -

ఢిల్లీ లోక్ కళ్యాణ్ మర్గ్ లోని ప్రధాని మోదీ నివాసంలో స్వల్ప అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ యూనిట్ వద్ద ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ఘటన స్ధలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు ఆర్పారు. 9 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో  ఎవరికి ప్రమాదం సంబంవించలేదు. ముందస్తు జాగ్రత్తగా ప్రధాని మోదీ నివాసంలో మరిన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఎలక్ట్రీక్ సిబ్బంది.

- Advertisement -