బస్తీ దవాఖానాను ప్రారంభించిన పద్మారావు గౌడ్‌

257
mla muta gopal
- Advertisement -

ఈ రోజు నగరంలోని బోలక్‌పూర్ డివిజన్ దామోదరం సంజీవయ్య నగర్‌లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీ దవాఖానాను ప్రారంభించారు.అనంతరం ఆయన కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని రోజ్ కాలనీలో మరో బస్తీ దవాఖానాలను ఉప సభాపతి తిగుళ్ల పద్మారావు గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబాఫసి ఉద్దీన్, కవాడిగూడ కార్పొరేటర్ లాస్య నందిత, ముషీరాబాద్ ఎమ్మార్వో జానకి, డిఎంసి ఉమాప్రకాష్, ఏఎంహెచ్ఓ హేమలత, డీపీఓ రత్నారాణి, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్,బోలక్ పూర్ డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ,కార్యదర్శి శ్రీనివాస్ మరియు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

mla gopal

- Advertisement -