మొక్కలు నాటిన ఢిల్లీ విద్యార్థులు..

494
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు న్యూ ఢిల్లీ మున్సిపల్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాంనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.

ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణం కాలుష్యాం వలన విద్యార్థులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి పరిస్థితి దేశం లో మరొక చోట రాకూడదని అన్నారు.

వాతావరణం కాలుష్యం నివారణ కావాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే మార్గమని తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Huge response for MP Santhosh kumar green challenge. Delhi Muncipal students accepts green challenge. plants sapplings at muncipal school

green challenge

- Advertisement -