షిర్డీ సాయి పాదుకలను దర్శించుకున్న కోలేటి దామోదర్..

468
kolleti damodar
- Advertisement -

షిర్డీ సాయిబాబా మహాసమాధి చెంది 15 అక్టోబర్ 2019 నాటికి 101 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా సాయిబాబా ప్రియ శిష్యుడైన మహల్సాపతి మనవడు అశోక్ నాగరి వద్ద ఉన్న బాబా పాదుకలు, ఆయన ధరించిన కఫీ (వస్త్రం)తో పాటు మహల్సాపతికి ఇచ్చిన మూడు నాణాలను హైద్రబాద్‌ నగరంలోని లకిడికపూల్ లో వున్న వాసవి సేవా కేంద్రం నందు ఉంచారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఈ రోజు వాసవి సేవా కేంద్రంలో కొలువున్న షిర్డి సాయి పాదుకలను,వస్త్రమును దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బొగ్గారపు దయానంద్, సంజయ్ విడియాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -